News

Sigachi Factory Accident: సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, 8 మంది కార్మికుల ఆచూకీ ...
శ్రీశైల మహాక్షేత్రంలో ఆషాఢమాసం మూలా నక్షత్రం సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు, ...
చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుంది. బంగారుపాళ్యంలో జగన్ పర్యటన సందర్భంగా ఆయనను కలిసేందుకు ఓ యువతి జగన్ కారు ...
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నాలుగు గేట్లను సీఎం చంద్రబాబు నిన్న ఎత్తిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పుడు శ్రీశైలం జలాశయానికి ...
చిత్తూరు జిల్లాబంగారుపాళ్యంలో మామిడి రైతుల్ని పరామర్శించారు మాజీ సీఎం జగన్. ఈ సందర్భంగా రైతులు జగన్ ముందే మామిడి పండ్లను ...
యువతకు గుడ్ న్యూస్. ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. ఇందులోపాల్గొని జాబ్ కొడితే నెలకు రూ.23 వేల వరకు పొందొచ్చు ...
ఉత్తరాంధ్ర ఫేమస్ బసవన్న గరిడీ ఉత్సవం.. ఈ ఉత్సవంలో నిప్పుల్లో ఫీట్లు.. పులి వేషాలతో దిగేవారు.. పులి వేషాలతో ఆడేవారు.. డప్పులు ...
తెలంగాణలో ఘోరం జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జనగాం జిల్లాలోని పిట్టలోనిగూడెం ...
Panchangam Today: నేడు 09 జులై 2025 బుధవారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు, ఆషాడ ...
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణకు విశాఖ సింహాచలంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామి వారి ప్రచార రథానికి పూజలు చేసి, జెండా ఊపి గిరి ప్రదక్షిణ ప్రారంభించటం అనునిత్య ఆచారం. ఈ ఏడాది కూ ...
రైతులకు అందించాల్సిన రాయితీ యూరియాను కొంతమంది అక్రమంగా తరలిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 68 క్వింటాళ్ల యూరియాను మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
ప్రముఖ పాకిస్థాన్ నటి హుమైరా అస్గర్ అలీ అనుమానాస్పద పరిస్థితుల్లో కరాచీలోని తన ఫ్లాట్‌లో మరణించారు. ఆమె వయసు 30 సంవత్సరాలు. పోలీసులు సహజ మరణంగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.